ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయటం


ఆహారధాన్యాల స్వయం సమృద్ధి జాతీయ రక్షణకు ‘తప్పనిసరి’ అనే భావన దేశ వ్యాప్తంగా మన రైతులందరి హృదయాల్లో హత్తుకుపోయేట్లు చేయాలి. ప్రజలందరినీ పోషించజాలినంతగా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయటం, తమ పవిత్ర జాతీయ కర్తవ్యం అని వారు భావించేట్లు చేయాలి. తర్వాతే, కావాలనుకొంటే వాణిజ్యపంటలు పండించు కోవచ్చు. అత్యంత ప్రధానమైన ఈ రంగంలో స్వావలంబన సాధించగలిగే పద్ధతులను ప్రభుత్వమూ, ప్రజలూ రూపొందించుకోవాలి.
                                                                                                        ---మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ)

Post a Comment

0 Comments